Chalo Godavari | జిల్లాలోని గోదావరి నది లో ఇసుక అక్రమ తవ్వకాలపై బీఆర్ఎస్ పార్టీ మరింత ఉధృతంగా పోరాటం చేసేందుకు సిద్ధమవుతోందని బీఆర్ఎస్ నాయకులు, రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీష్ రెడ్డి తెలిపారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీతక్కే సీఎం అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. సీతక్క అభిమానులు, పార్టీ నాయకులు కొందరు అభినందనలు చెప్పడానికి ఫోన్ చేస్తే, అలాంటిదేమీ లేదు �