సిద్దిపేట జిల్లా రాయపోల్ (Rayapol) మండలంలోని రాంసాగర్లో సీతారామచంద్ర స్వామి వారి కల్యాణ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నాలుగు రోజులపాటు జరుగనున్న ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం ఆవాహిత దేవతాపూజ, ఆవాహి�
భద్రాచలం సీతారామచంద్రస్వామివారి దేవస్థానానికి భక్తులు ఆదివారం పోటెత్తారు. వారాంతపు సెలవు దినాలు కావడంతోపాటు టెన్త్, ఇంటర్ పరీక్షల ఫలితాలు రావడంతో విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో భద్�
శ్రీరామ నవమిని వేడుకలు ప్రజలు బుధవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని రామగిరిలో గల సీతారా�
శ్రీరాముడు ఆదర్శప్రాయుడని, పరిపాలన దక్షకుడు...ధర్మ నిరతుడని మాజీమంత్రి ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. శ్రీరామ నవమిని పురసరించుకొని సిద్దిపేట పట్టణంలోని పలు ఆలయాల్లో జరిగిన సీతారాముల కల్యాణోత్సవంలో పాల�
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో వైభవోపేతంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి ‘ఎదుర్కోలు’ ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు.