Controversial Comments | ఈ మధ్య హిందూ దేవుళ్లను లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారి సంఖ్య పెరుగుతున్నది. తాజాగా ప్రముఖ రచయిత, హేతువాది కేఎస్ భగవాన్
ఐదువేల సంవత్సరాల క్రితం గోదాదేవి ఆచరించి, లోకానికి అందించిన తిరుప్పావై వ్రతం పరమ పవిత్రమని ప్రముఖ సంస్కృత, సంప్రదాయ పండితుడు సముద్రాల శఠగోపాచార్యులు అన్నారు.