సినీనటి, యాంకర్ అనసూయ ఆదివారం సిరిసిల్లలో సందడి చేసింది. స్థానిక గాంధీచౌరస్తాలోని విశాల షాపింగ్ మాల్లో ఏర్పాటుచేసిన పట్టుశారీస్ అండ్ మెన్స్ ఎత్నిక్ ఫ్లోర్స్ ప్రారంభోత్సవానికి ఆమె హాజరైంది
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి, విద్యార్థులకు సకల సదుపాయాలతో నాణ్యమైన విద్యను అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం 'మన ఊరు-మన బడి' పేరుతో ఒక బృహత్తర పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.
రేవంత్ రెడ్డి | టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఇష్టానుసారంగా విమర్శలు చేయడాన్ని నిరసిస్తూ సోమవారం టీఆర్ఎస్ యూత్ విభాగం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దిష్టిబొమ�