Sircilla Powerloom Workers | రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన తరువాత నేతన్నల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతున్నది. చేనేత కార్మికులకు ఇస్తున్న ఒక్కో ఆర్డర్ను రద్దు చేస్తున్న ప్రభుత్వం.. తాజాగా మరో షాక్ ఇచ్చింద
కరీంనగర్ జిల్లాకు 20 కిలోమీటర్ల దూరంలో ఉండే గర్శకుర్తి వస్తోత్పత్తికి పెట్టింది పేరు. మినీ సిరిసిల్లగా ప్రసిద్ధి. గ్రామ జనాభా 6500. అందులో 70 శాతం నేత కార్మికులే. దాదాపు 1400 పవర్ లూంలు ఉన్నాయి. వీరంతా వస్త్ర పర�