పానీపూరి తిని తీవ్ర అస్వస్థతకు గురైన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వైద్యులకు సూచించారు. గురువారం ఆయన మాజీ మంత్రి హరీశ్రావుతో కలిసి సిరి
వేములవాడలోని సుభాష్నగర్కు చెందిన వృద్ధురాలు చింతల్ఠాణ మల్లవ్వ ఆదివారం ఇంట్లో జారిపడడంతో కాలు విరిగింది. వెంటనే కుటుంబ సభ్యులు వేములవాడ ఏరియా దవాఖానకు తీసుకెళ్లారు. సంబంధిత సేవలు అందుబాటులో లేవని చ�
సిరిసిల్ల దవాఖానలోని ప్రసూతి విభాగం అరుదైన ఘనత సాధించింది. గతం లో ఎన్నడూ లేనివిధంగా ప్రసవాల్లో రికార్డు సృష్టించిం ది. గత నెలలో ఏకంగా 330 డెలివరీలు చేసి టాప్లో నిలిచింది.