రాజన్న సిరిసిల్ల జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో భారీ మోసం బట్టబయలైంది. నకిలీ ట్రక్షీట్లతో ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారు. ధాన్యం అమ్ముకోగా వచ్చిన సొమ్మును పంచుకుని, పోలీసులకు అడ్డంగా �
రాజన్న సిరిసిల్ల జిల్లా కేం ద్రం శివారులోని అపెరల్ పార్కు వర్క్ షెడ్లో నిల్వ ఉంచిన ధాన్యం మాయమైంది. సుమారు 150 నుంచి 200 వరకు బస్తాలు ఈ నెల 15న అర్ధరాత్రి దాటిన తరువాత అపహరణకు గురైనట్టు ఎస్డబ్ల్యూసీ మేనేజ�
సిరిసిల్ల అప్పారెల్ పార్క్లో రెడీమెడ్ దుస్తుల తయారీకి మరో అంతర్జాతీయ దిగ్గజ కంపెనీ టెక్స్పోర్ట్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ముందుకొచ్చింది. ఇప్పటికే షెడ్ల నిర్మాణం పూర్తి కాగా, వచ్చే నెలలో �
అంతర్జాతీయ మార్కెట్లోకి మన వస్ర్తాలు ఆరునెలల్లో అపెరల్ పార్కులో ఉత్పత్తి మొదలు 12 వేలమందికి ఉపాధి.. 80 శాతం మహిళలే మున్సిపల్, పరిశ్రమల, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో గోకల్దాస్ గార్మెంట్ యూనిట�