నగరంలో సర్ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోలిస్తే మందకొడిగా సాగుతుండటంపై ఓటర్లలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. గురువారంతో ఫారాల పంపిణీ గడువు ముగిసినప్పటికీ, జిల్లా వ్యాప్తంగ�
డబుల్ ఓట్లకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో భారత ఎన్నికల సంఘం సర్ కార్యక్రమం నిర్వహిస్తుండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కిరాణాషాపుల్లో కూర్చొ ని బీఎల్వోలను పిలిపించుకొని ఓటరు లిస్టు లు తయారు చే�