రాజస్థాన్లోని అజ్మీర్లో శనివారం 14 ఏండ్ల లోపు బాలికల కోసం హ్యూమన్ పాపిలోమా వైరస్(హెచ్పవీవీ) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
రొమ్ము క్యాన్సర్ చికిత్స కాలాన్ని గణనీయంగా తగ్గించే కొత్త కృత్రిమ అణువును అమెరికన్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయిస్కు చెందిన పరిశోధకులు తయారు చేసిన ఈఆర్ఎస్ఓ-టీఎఫ్పీవై అన�
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నవారిలో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ సింగిల్ డోస్ ప్రభావవంతంగా వైరస్ను నిరోధిస్తుందని తాజా అధ్యయనం వెల్లడించింది. కొవిడ్-19 నుంచి కోలుకున్న వారికి స్పు�