పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులను సన్నద్ధం చేయాలని, వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. గురువారం తాండూ
సైన్స్తోనే మానవాళికి భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్యే హరిప్రియానాయక్ అన్నారు. ఇల్లెందు పట్టణంలోని సింగరేణి పాఠశాల స్కూల్లో గురువారం ఆమె జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభించి మాట్లాడారు.