సింగరేణి సంస్థ లాభాల్లో దూసుకెళుతున్నది. అద్భుతమైన ప్రదర్శనను కనబరుస్తూ ఈ ఏడాది మొదటి అర్ధభాగంలోనే అధనంగా వెయ్యికోట్లకు పైగా లాభాలు గడించినట్టు సింగరేణి సంస్థ సీఎండీ ఎన్ బలరాం తెలిపారు.
సమైక్య రాష్ట్రంలో 2008-09 నుంచి 2010-11 వరకు సింగరేణి లాభాల్లో కార్మికులకు ఇచ్చిన వాటా 16 శాతమే. నాటి నుంచి అరకొర వాటాతో సరిపెట్టుకున్న కార్మికులకు 2013-14లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేటప్పుడు కూడా సంస్థ లాభాల్లో కార్మి�
దేశంలో గత రెండేండ్లుగా నెలకొన్న కరోనా పరిస్థితులను సింగరేణి సంస్థ అధిగమించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రికా ర్డు స్థాయిలో రూ.26,607 కోట్ల టర్నోవర్ను సాధించింది. సింగరేణి సంస్థ మొత్తంగా రూ. 1,722 కోట్ల లాభాలను ఆర�