‘ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు ధారదత్తం చేయాలి. ఇదేమని జనం నిలదీయకుండా వారి మధ్య మతచిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలి’- కేంద్రంలోని మోదీ సర్కార్ అనుసరిస్తున్న కుటిల నీతి ఇది. నష్టాలు వస్తు�
తెలంగాణ అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేని కేంద్రంలోని మోదీ సర్కారు రాష్ట్రంపై అక్కసును వెల్లగక్కుతున్నదని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు