సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం తప్పు డు సమాచారాన్ని ఇస్తున్నదని బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా పలు బొగ్గు బ్లాకులను ప్రైవేట్ కంపెనీలక
‘ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు ధారదత్తం చేయాలి. ఇదేమని జనం నిలదీయకుండా వారి మధ్య మతచిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలి’- కేంద్రంలోని మోదీ సర్కార్ అనుసరిస్తున్న కుటిల నీతి ఇది. నష్టాలు వస్తు�
తెలంగాణ అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేని కేంద్రంలోని మోదీ సర్కారు రాష్ట్రంపై అక్కసును వెల్లగక్కుతున్నదని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు