సింగరేణి సంస్థ సాధించిన నికర లాభాలు రూ.4,701 కోట్లలో 33 శాతం వాటా రూ.1,551 కోట్లు కార్మికులకు చెల్లించాలని, లేదంటే దశలవారీ ఆందోళనలు చేస్తామని టీబీజీకేఎస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ అన్నారు.
ఉక్రెయిన్తో రష్యా యుద్ధం, యూరప్, ఆసి యా దేశాల్లో చమురు కొరత కారణంగా ప్రత్యామ్నాయ ఇంధనమైన బొగ్గు కు విపరీతమైన డిమాండ్ ఏర్పడిందని సింగరేణి డైరెక్టర్ ఎస్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ నేపథ్యంలో బొగ్గు ఉత్పత
శ్రీరాంపూర్ : తెలంగాణా ప్రభుత్వం ప్రారంభించిన గుడికో జమ్మిచెట్టు, ఊరికో జమ్మిచెట్టు కార్యక్రమాన్ని సింగరేణిలో గనికో జమ్మిచెట్టు కార్యక్రమాన్ని శుక్రవారం డైరెక్టర్(ఫైనాన్స్, పా, పీపీ) బలరాం ప్రారంభ