సింగరేణి సంస్థలో 272 ఖాళీల భర్తీకి రెండ్రోజులపాటు నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత పరీక్షలు ఆదివారం సజావుగా ముగిశాయి. శనివారం మూడు షిఫ్టుల్లో నిర్వహించిన పరీక్షలకు 11,724 మంది దరఖాస్తు చేసుకోగా 7,073 మంది, ఆదివారం
ఈ ఆర్థిక సంవత్సరంలో సింగరేణి 3 కొత్త ఓపెన్ కాస్ట్ గనుల్లో ఈ ఏడాది డిసెంబర్ నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించాలని, ఈ గనుల నుంచి కనీసం 10 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాలని సింగరేణి సీఎండీ శ్రీధర్ సం�
సింగరేణి ఉద్యోగులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు విశాలమైన డబుల్ బెడ్రూం క్వార్టర్లు నిర్మిస్తున్నామని సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ తెలిపారు. చెప్పారు. శుక్రవారం హైదరాబాద్లోని సింగరేణి భవన్లో బ
ఇక సింగరేణిలో 95 శాతం ఉద్యోగాలకు స్థానికులకే. ఈ విషయాన్ని ఆ సంస్థ సీఎండీ శ్రీధర్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులకే ఎక్కువ శాతం అవకాశం కల్పించాలన్న రాష్ట్రపతి ఉత్త�