దేశంలోని టెలికం రంగంలో బీఎస్ఎన్ఎల్ వినూత్న సేవను ప్రారంభించనుంది. ‘డైరెక్ట్ టూ డివైజ్(డీ2డీ)’ సాంకేతికతను పరీక్షిస్తున్న ఈ సంస్థ త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది.
SIM Cards | సైబర్ నేరాల కట్టడిలో భాగంగా దాదాపు 33,028 సిమ్ కార్డులను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో బ్లాక్ చేయించింది. ఈ బ్యూరో ఏర్పడిన కొద్ది కాలంలోనే ఇంత భారీ సంఖ్యలో సిమ్లు పనిచేయకుండా చేసింది. వీటితోపాటు
‘సిమ్ స్వాపింగ్ స్కామ్'లో ఓ ఢిల్లీ మహిళా న్యాయవాది రూ.50 లక్షలు పోగొట్టుకున్నారు. ఢిల్లీ సైబర్ పోలీసుల కథనం ప్రకారం సదరు న్యాయవాదికి ఇటీవల తెలియని నెంబర్ నుంచి మూడు మిస్డ్ కాల్స్ వచ్చాయి.
ఒకే సిమ్పై రెండు వాట్సాప్ ఖాతాల్లోకి లాగిన్ అయ్యే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది. వాట్సాప్ మాతృసంస్థ ‘మెటా’ సీఈవో మార్క్ జుకర్బర్గ్ తాజాగా ఈ విషయం వెల్లడించారు. ప్రస్తుతం ఒక సిమ్పై రెండు వ�
న్యూఢిల్లీ: అనునిత్యం అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీతో సమూల మార్పులు వస్తున్నాయి. ప్రస్తుత స్మార్ట్ యుగంలో టెక్నాలజీ రోజు రోజుకి మారిపోతోంది. ఒకప్పుడు ల్యాండ్ లైన్ ఫోన్ ఉంటేనే గొప్ప.. 1990వ దశకం చ�