ఆల్టైమ్ హై రికార్డులతో దూసుకుపోయిన వెండి ధర.. గురువారం భారీగా పతనమైంది. ఈ ఒక్కరోజే కిలో రేటు రూ.12,500 పడిపోయింది. దీంతో ఢిల్లీ స్పాట్ మార్కెట్లో రూ.2,43,500 వద్ద ముగిసిందని అఖిల భారత సరఫా అసోసియేషన్ తెలిపింది
ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన వెండి ధర తగ్గింది. శుక్రవారం ఢిల్లీ స్పాట్ మార్కెట్లో కిలో రూ.3,500 పడిపోయి రూ.2,04, 100కు పరిమితమైంది. స్టాకిస్టులు, రిటైలర్ల నుంచి అమ్మకాలు పెరుగడమే కారణమని అఖిల భారత సరఫా అసోసియేషన