అకస్మాత్తుగా సంభవించిన వరదల కారణంగా ఓ నగల దుకాణంలోని 20 కేజీల బంగారం, వెండి ఆభరణాలు కొట్టుకుపోయాయి. విషయం తెలిసిన స్థానికులు కొట్టుకుపోయిన బంగారం కోసం వీధుల్లో వెతుకులాట మొదలుపెట్టారు. దీంతో ఆ ప్రదేశం ఒక�
వెండిపై కూడా హాల్మార్కింగ్కు సిద్ధమవుతున్నది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే బంగారు, ఆభరణాలపై హాల్మార్కింగ్ విజయవంతంగా పూర్తికావడంతో కన్జ్యూమర్ల నుంచి వస్తున్న డిమాండ్తో వెండితోపాటు వెండి కళాఖండాల�
ఆ ఆవరణలో కాలుపెడితే.. ఏ ఇంద్రలోకంలోనో దేవకన్యల అలంకరణశాలలో ఉన్న అనుభూతి కలుగుతుంది. అక్కడలేని ఆభరణాలంటూ ఉండవు. రాణెమ్మల వజ్రాల ముక్కు పుడక నుంచి గిరిజనుల సంప్రదాయ చెవికమ్మల వరకూ.. అద్దాల అరలలో ముద్దొచ్చే�
చర్ల, ఏప్రిల్ 12: ఇంటి నిర్మాణం కోసం పునాది తవ్వుతుండగా చిన్న పురాతన లోహపు పెట్టె వెలుగుచూసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పాత చర్లలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆంజనేయస్వామి