సిద్దిపేట : సీఎం కేసీఆర్ స్వగ్రామం సిద్దిపేట జిల్లా చింతమడకలో పట్టాభిరాముడు కొలువుదీరాడు. శ్రీరామ నవమి సందడి చింతమడకలో వారం రోజుల ముందునుంచే మొదలైంది. పట్టాభిరాముల ఆలయ ప్రతిష్ఠ ఉత్సవం, కలశ స్థాపన కార్య
మంత్రి ఐకే రెడ్డి | శరన్నవరాత్రి ఉత్సవాలు, అమ్మవారి మూల నక్షత్రం సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారికి పట్టు వస్త్రాలు, ఒడి బియ్యం సమర్పించారు.
మంత్రి నిరంజన్రెడ్డి | దేవీ నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలంపూర్ జోగులాంబ ఆలయాలను మంత్రి నిరంజన్ రెడ్డి, ఎంపీ రాములు, జడ్పీ చైర్పర్సన్ సరిత, ఎమ్మెల్యే అబ్రహం దర్శించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫ
యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా.. స్వామివారి కల్యాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. �