భారత్తో జరిగిన మూడో వన్డేలో జింబాబ్వే గెలిచినంత పని చేసింది. 290 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన ఆ జట్టుకు ఓపెనర్లు ఇన్నొసెంట్ కాయా (6), కైటానో (13) శుభారంభం అందించలేదు. అయితే షాన్ విలియమ్స్ (45) మరోసారి కీలక ఇన�
రెండో వన్డేలో భారత్ జయభేరి రాణించిన శార్దూల్, సిరాజ్ మెరిసిన శాంసన్, ధవన్, గిల్ జింబాబ్వే పర్యటనలో టీమ్ఇండియా ఆధిపత్యం కొనసాగుతున్నది. బౌలర్లు మరోసారి విజృంభించడంతో గత మ్యాచ్ కంటే తక్కువ స్కోరు�