పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రం లో పలు ప్రధాన కూడళ్లలో గ్రామాలకు మార్గ దిక్సూచి (సైన్ బోర్డు) లను స్థానిక పీపుల్స్ యువసేన అధ్యక్షుడు మేకల సంజీవరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
నేషనల్ హైవే వినియోగదారులలో పారదర్శకతను పెంచి, అవగాహన కల్పించేందుకు టోల్ ప్లాజాల వద్ద నెలవారీ, వార్షిక పాసుల సమాచారాన్ని ప్రదర్శించనున్నట్లు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) శుక్రవారం ప్
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో వర్తక, వాణిజ్య సైన్బోర్డులు, హోర్డింగ్లపై బెంగాల్ భాషను తప్పనిసరి చేశారు. ఈ మేరకు కోల్తా మున్సిపల్ కార్పొరేషన్ ఉత్తర్వులు జారీ చేస్తూ..
Kannada Language | కర్ణాటక అసెంబ్లీ గురువారం కన్నడ భాషా సమగ్రాభివృద్ధి (సవరణ) బిల్లు-2024ను ఆమోదించింది. దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థల సైన్బోర్డులను 60శాతం కన్నడ భాషను ఉపయోగించడాన్ని తప్పనిసరి చేసింది.