దుబ్బాకలో వరుస హత్యల మిస్టరీని సిద్దిపేట పోలీసులు ఛేదించారు. బంగారం, డబ్బు కోసం తల్లీకొడుకులు కలిసి మహిళలను టార్గెట్ చేసి హత్యలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.
శాసనమండలి సభ్యుడు చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఓ సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఫిర్యాదు వచ్చినప్పటికీ ఆయనపై ఎందుకు కేసు నమోదు చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది. దీనిప�
సిద్దిపేట : ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన కారణంగా మూడు గంటల్లో సిద్దిపేట పోలీసులు 693 కేసులు నమోదు చేశారు. సీపీ డి. జోయల్ డేవిస్ ఆదేశాల మేరకు శనివారం సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు పోలీసులు జిల్లా వ్యాప�