జిల్లాలోని రంగనాయక సాగర్పై ఆదివారం సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన హాఫ్ మా రథాన్ రెండో ఎడిషన్ పోటీలు ఉత్సాహంగా కొనసాగాయి. మెదక్ ఎంపీ రఘునందన్, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి,
రంగనాయకసాగర్ కట్టపై నిర్వహించిన ప్లాస్టిక్ రహిత హాప్ మారథాన్లో ఉమ, రమావత్ రమేశ్ చంద్ర విజేతలుగా నిలిచారు. 21 కిలోమీటర్ల మహిళల విభాగంలో సూర్యాపేటకు చెందిన ఉమ అగ్రస్థానంలో నిలిచి రూ.50 వేల నగదు బహుమతి �