కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నడుస్తున్న ‘సిద్ధార్థ విహార ట్రస్ట్' భూ కేటాయింపుల వ్యవహారం కర్ణాటకలో వివాదాస్పదంగా మారింది. బెంగళూరులోని హైటెక్ డిఫెన్స్ ఏరోస్పేస్ పార్క్లో
ముడా, వాల్మీకి కార్పొరేషన్ స్కామ్లు ఇప్పటికే కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ను కుదిపేస్తుండగా.. మరో సంచలన వ్యవహారం తాజాగా బయటకు వచ్చింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుటుంబానికి చెంది