కుల దైవం దర్శనానికి వెళ్లి బైక్పై ఇంటికి వస్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొని ఇద్దరు వ్యక్తులు దుర్మర ణం చెందిన ఘటన మహబూబ్నగర్ శివారులో చోటుచేసుకున్నది. మహబూబ్నగర్ రూరల్ ఎస్సై విజయ్కుమార్ తెలి
విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి.. విద్యార్థులకు నాణ్యమైన భోజనంతోపాటు మెరుగైన విద్యను అందించింది.