భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్లోని (Sujathanagar) విత్తనాల, ఎరువుల దుకాణాలను పోలీసులు తనిఖీ చేశారు. రైతులు సాగు పనులు ముమ్మరం చేస్తున్న నేపథ్యంలో నఖిలీ విత్తనాలను నివారించేందుకు గాను ఫెర్టిలైజర్ షాపు�
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సుజాతనగర్ ఎస్ఐ రమాదేవి (SI Ramadevi) అన్నారు. ఎవరైనా ఇలాంటి మోసాలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పటని హెచ్చరించారు. ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమతంగా ఉండి, వారి వ్యక్తిగత వివ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు మంగళవారం చుంచుపల్లి మండలంలోని విద్యానగర్ కాలనీలో గల సీఎంఆర్ షాపింగ్ మాల్లో పనిచేస్తున్న మహిళలకు రక్షణపై అవగాహన కల్పించారు.