యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల ఎస్ఐగా దూగుంట్ల నాగరాజు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఎస్ఐగా పనిచేసిన మల్లయ్య మీర్పేట్ పోలీస్ స్టేషన్కు బదిలీ అయ్యారు.
నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం పద్మన్నపల్లిలోని రోడ్డు పక్కన హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అవి ఏపుగా పెరిగి పొలానికి అడ్డంగా ఉన్నాయన్న ఉద్దేశంతో రైతు శ్రీకాంత్రెడ్డి ఈ నెల 20న 22 చెట్లను నరికివే�
సెల్ఫోన్ కొనివ్వలేదని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన జైపూర్ మండలం వేలాలలో గురువారం జరిగింది. ఎస్ఐ నాగరాజు తెలిపిన కథనం ప్రకారం.. వేలాల గ్రామానికి చెందిన ప్యాగ స్వామి, సమ్మక్క దంపతుల కుమా