గ్రామాల్లో అనుమానితుల పట్ల యువతీ, యువకులతోపాటు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పెద్దపల్లి రూరల్ ఎస్ఐ బీ.మల్లేశ్ సూచించారు. పెద్దపల్లి మండలంలోని గౌరెడ్డిపేటలో గ్రామస్తులతో స్థానిక గ్రామ పంచాయతీ వద్ద ప్ర�
దోపిడీ దొంగలు వస్తున్నారని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పెద్దపల్లి రూరల్ (Peddapalli) ఎస్ఐ బీ. మల్లేశ్ అన్నారు. పెద్దపల్లి మండల ప్రజలంతా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఆసన్నమైందని, దొంగతనాలకు పాల్పడే ముఠాల పట్�
మండలంలోని ఓ గ్రామంలో మైనర్ బాలిక లైంగికదాడికి గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తుల వివరాల ప్రకారం బాలిక నివాస స్థలం సమీపంలో పాడుబడ్డ ఇండ్లు ఉన్నాయని, మధ్యాహ్నం అటు నుంచి వెళ్తున్న బాలికన�