ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న బీఆర్ఎస్ నేతలపై దాడికి పాల్పడిన నిందితులను అరెస్టు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ నేతలు సోమవారం నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో రాస్తారోకో చేశారు. దాడి చేసి పది రోజులవ
ఇసుకాసురులు రెచ్చిపోయారు. అర్ధరాత్రి వేళ ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న బీఆర్ఎస్ నాయకులపై దాడికి దిగారు. తమనే ఆపుతారా? అంటూ రాళ్లు, కర్రలతో తల పగులగొట్టారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం బెజ్జోరాల