అప్పుల బాధలు భరించలేక మరో ఆటోడ్రైవర్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్పోచంపల్లిలో జరిగింది. స్థానిక బీసీ కాలనీకి చెందిన రావుల నగేశ్ (32) ఆటో నడుపుతూ జీవనం స�
సాగునీరు విడుదల చేసి ఎండుతున్న పంటలను కాపాడాలని నంగునూరు మండలం రాంపూర్ క్రాసింగ్ వద్ద సోమవారం హన్మకొండ-సిద్దిపేట రహదారిపై రైతులు భైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. సాగు చేసిన పంటలు ఎండిపోయే పరిస్థి�
కారు వేగంగా వచ్చి బైకును ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందిన ఘటన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాంపూర్ క్రాసింగ్ వద్ద బుధవారం జరిగింది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం... బద్దిపడగ �
తిమ్మాజిపేట మండలంలోని ఓ గ్రామంలో ఏడేండ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి లైంగికదాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలికను సదరు వ్యక్తి తన ఇంటికి పిలిపించుకొని లైంగికదాడి చేశాడన్నారు.