వరిధాన్యాన్ని కాంటాలు వేస్తుండగా పోలీసులు వచ్చి ఆపారంటూ రైతులు రోడ్డెక్కి ధర్నా చేసిన సంఘటన వీణవంక మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని నర్సింగాపూ�
సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని మండల కేంద్రంలో ఎస్సై ఆవుల తిరుపతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2కే రన్ ఉత్సాహకంగా సాగింది. మండల కేంద్రంలోని బస్టాండ్ నుండి నర్సింగాపూర్ వరకు ఉదయం 7 గంటలకు ని�