దేశీయ సోషల్ మీడియా యాప్ ‘కూ’ మూతపడింది. ఎక్స్(గతంలో ట్విట్టర్)కు ప్రత్యామ్నాయంగా మారుతున్నదని నరేంద్ర మోదీ సర్కార్ ఊదరగొట్టిన ఈ స్టార్టప్ ప్రస్తుతం ఆర్థిక సుడిగుండంలో చిక్కుకొని విలవిలలాడుతున్�
మనామా: బహ్రెయిన్లో చాలా కాలంగా నిర్వహిస్తున్న భారతీయ రెస్టారెంట్ మూతపడింది. ముసుగు ధరించి వచ్చిన ఒక మహిళ లోనికి ప్రవేశించడాన్ని రెస్టారెంట్ సిబ్బంది నిరాకరించడమే దీనికి కారణం. బహ్రెయిన్లోని అడ్లి�
లక్నో: ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ప్రసిద్ధ దొంగ కార్ల మార్కెట్ను పోలీసులు మూసివేయించారు. దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంతో పాటు, దేశ వ్యాప్తంగా దొంగిలించిన కార్లను మీరట్లోని సోటిగంజ్ మార్కెట్కు తరలిస్త�
మాస్కో: రష్యాలో మరోసారి కరోనా విజృంభిస్తున్నది. గత వారం రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నది. గురువారం కొత్తగా రికార్డుస్థాయిలో 40,096 కరోనా కేసులు, 1,159 మరణాలు నమోదైనట్లు ఆ దేశ ఆరోగ్య అధికారులు తెలిపా
న్యూఢిల్లీ: చీరలో వచ్చిన మహిళను అనుమతించని ఢిల్లీలోని అక్విలా రెస్టారెంట్ పలు కారణాలతో మూత పడింది. వ్యాపార లైసెన్స్ లేకుండా రెస్టారెంట్ను నిర్వహించడంపై దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్డీఎం�