కోట్పల్లి గ్రామ నూతన సర్పంచ్ భర్త సంగయ్య స్వామిపై దాడి హీయమైన చర్య అని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు శుభప్రద్ పటేల్ అన్నారు.
కేటీఆర్పై తప్పుడు వార్తా కథనాలు ప్రసారం చేస్తూ, అసభ్యకర థంబ్నెయిల్స్తో వీడియోలు పెట్టిన మహాన్యూస్ చానల్ కార్యాలయం వద్ద నిరసన తెలిపిన కేసులో బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ