చిత్రసీమలో పుష్కర ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది అగ్ర కథానాయిక శృతిహాసన్. ఈ ప్రస్థానంలో ఓ నటిగా ఎంతో నేర్చుకున్నానని, ఎలాంటి పరిణామాలు ఎదురైనా స్వతంత్ర వ్యక్తిత్వంతో జీవించాలని అవగతమైనదని చెప్పింది. పె
చిత్రకారుడు శంతను హజారికాతో శృతిహాసన్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం లాక్డౌన్ విరామాన్ని ఈ ప్రేమజంట ముంబయిలో ఆనందంగా ఆస్వాదిస్తున్నారు. తాజాగా కపుల్ క్విజ్ పేరుతో ప్రియుడు శంతనుతో కలిసి
గతేడాది వరకు ఎక్కడుందో తెలియనట్లు ఎక్కడో తెరవెనక ఉండిపోయింది శృతి హాసన్. కానీ 2021 మాత్రం ఈమెకు బాగా కలిసొచ్చింది. ఈ ఏడాది రెండు సినిమాలతో అమ్మడి రేంజ్ మారిపోయింది. ఏడాది మొదట్లో క్రాక్ సినిమాతో క్రాకింగ్ హ