శ్రీనగర్: ఉగ్రవాదులు ఇటీవల జమ్ముకశ్మీర్లో పౌరులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. తాజాగా ఒక కశ్మీర్ పండిట్పై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తిని ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. షోపియాన్ జిల్లాల
పాట్నా: బీహార్లోని అధికార పార్టీ జేడీయూ నేత ధర్మేంద్ర కుమార్పై గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపారు. గురువారం పాట్నాలోని ఫుల్వారీ షరీఫ్ ప్రాంతంలో పట్టపగలు ఈ ఘటన జరిగింది. వివాదాస్పద ప్ల�
పాట్నా: బీహార్ రాజధాని పాట్నాలో 26 ఏండ్ల జిమ్ ట్రైనర్ విక్రమ్ సింగ్పై కొందరు వ్యక్తులు గన్తో కాల్పులు జరిపారు. శనివారం ఉదయం అతడు బైక్పై పాట్నా మార్కెట్లోని జిమ్కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. శరీరంల
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో ఇద్దరు చైనా జాతీయులపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. కరాచీలో బుధవారం ఈ ఘటన జరిగింది. మోటార్ బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కారులో ఉన్న చైనా జాతీయులపై గన్తో కాల