నకిలీ విత్తనాలు విక్రయించిన దుకాణ యజమానిపై చర్యలు తీసుకోవాలని మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెనుగొండ గ్రామ శివారు చెరువుముంద తండా రైతులు డిమాండ్ చేశారు.
Spat over samosa | సమోసా విషయంలో ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో కొందరు వ్యక్తులు షాపు యజమానిపై కాల్పులు జరిపి హత్య చేశారు. ఈ సంఘటనపై వ్యాపారులు, స్థానికులు ఆగ్రహంతో రగిలిపోయారు. షాపులు మూసివేసి నిరసన తెలిపారు.
మేడ్చల్లో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా పోలీస్స్టేషన్ సమీపంలోని బంగారం దుకాణంలోనే చోరీకి పాల్పడ్డారు. దుకాణదారుడిపై కత్తితో దాడి చేశారు. కొంత నగలు, నగదు దోచుకున్నారు. యజమాని సమయస్ఫూర్తి, ధైర్య�
న్యూఢిల్లీ: రూ.500 నోటుపై గొడవ జరుగడంతో ఒక షాపు యజమానిని నలుగురు మైనర్ బాలురు హత్య చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. భజన్పురాలోని సుభాష్ మొహల్లా ప్రాంతానికి చెందిన షాపు ఓనర్ షానవాజ్, గురువా�
ప్రాంక్ వీడియో | ప్రాంక్ వీడియో చిత్రీకరణ ఓ యూట్యూబర్ ప్రాణాల మీదకు తెచ్చింది. వీడియో చిత్రీకరణ వివాదానికి దారితీయడంతో దుకాణం యజమాని యూట్యూబర్ను చావబాదాడు.