Shivaratri Brahmotsavam | శ్రీగిరి క్షేత్రంలో ఈ నెల 19 నుంచి మార్చి ఒకటో తేదీ వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలకు రావాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును శ్�
స్వయంభూ కొలువై, రాష్ట్రంలో సుప్రసిద్ధ శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న కీసరగుట్ట భవానీ రామలింగేశ్వరస్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి.