కాచిగూడ : అనారోగ్యంతో రైల్వేస్టేషన్లో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు.ఈ సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుర్తుతెలియని వ్యక్తి (55) శివరా�
బండ్లగూడ : రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని శివరాంపల్లి గ్రామానికి చెందిన శైమాల్ గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధి తో ఇబ్బందులు పడుతున్నాడు. ఆర్ధిక ఇబ్బందులతో ఆయన రాజేంద్రనగర్ నియోజక వర్గం జాగృతి కన్�
మైలార్దేవ్పల్లి: అనుమాస్పద స్థితిలో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్పరిధిలో చోటు చేసుకుంది. సీఐ నర్సింహ తెలిపిన వివరాల ప్రకారం శివరాంపల్లి ప్రాంతానికి చెందిన ఆకు