నిధులు లేక సతమతమవుతున్న కేంద్ర ప్రభుత్వానికి శుభవార్త ఇది. ఈ ఏడాది ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్యూలు) కేంద్రానికి భారీ డివిడెండ్లను చెల్లిస్తాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బడ్జెట్లో నిర్దేశించిన అంచన�
గడిచిన 40 ఏండ్లుగా ఈ దేశ రాజకీయాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా కేవ లం రెండు పార్టీల చుట్టు తిరుగుతున్నాయి. ప్రజలు ఆ రెండు పార్టీల పట్ల విసిగిపోయినప్పటికీ మరో అవకాశం లేక ఒకరిని మార్చి మరొకరికి అధికారం ఇస్తూ నష�