యూనివర్సిటీల్లో ఖాళీలను భర్తీ చేయకుండా అభివృద్ధి ప్రణాళిక అనే అంశాన్ని ముందుకు తీసుకురావడం శోచనీయమని మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్రెడ్డి పేర్కొన్నారు.
రానున్న ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల్లో ఎస్జీటీ (సెకండరీ గ్రేడ్ టీచర్)లకు ఓటు హక్కు కల్పించాలని మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి సోమవారం లేఖ రాశారు.
Shashidhar Reddy | రాష్ట్రంలోకులగణన(Caste census) చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు(Local body elections) నిర్వహించాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి(Shashidhar Reddy) అన్నారు.