Stock Market : భారత స్టాక్ మార్కెట్ సోమవారం భారీగా నష్టపోయింది. బ్యాంకింగ్ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడి, అంతర్జాతీయ పరిణామాల కారణంగా సెన్సెక్స్ 442 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 95 పాయింట్లు నష్టపోయింది.
షేర్ మార్కెట్ ట్రేడింగ్లో పెట్టుబడి పెడితే 35 రోజుల్లో 25శాతం అదనంగా ఇస్తానంటూ నమ్మించిన ఓ వ్యక్తి పలువురి వద్ద నుంచి రూ.1.3 కోట్లు వసూలు చేసి తప్పించుకు తిరుగుతున్నాడు.