షేర్ మార్కెట్ ట్రేడింగ్లో పెట్టుబడి పెడితే 35 రోజుల్లో 25శాతం అదనంగా ఇస్తానంటూ నమ్మించిన ఓ వ్యక్తి పలువురి వద్ద నుంచి రూ.1.3 కోట్లు వసూలు చేసి తప్పించుకు తిరుగుతున్నాడు.
షేర్ మార్కెటింగ్లో అధిక లాభాలు వచ్చే విధంగా టిప్స్ ఇస్తామంటూ నమ్మించి మోసాలు చేస్తున్న ఏపీకి చెందిన సైబర్నేరగాళ్ల ముఠాను సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం సీసీఎస్లో ఏర్పా�