Shankarabharanam | శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూర్ ఆధ్వర్యంలో ప్రముఖ దర్శకులు కె.విశ్వనాథ్ తనయులు కే. నాగేంద్రనాథ్ చేతుల మీదుగా ‘శంకరాభరణం వెండితెర నవల’ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి దాద�
కథ బాగుంటే సినిమా మినిమమ్ గ్యారెంటీ! ఆ సినిమాలో పాటలు బాగుంటే.. బొమ్మకు తిరుగుండదు. మరి కథే.. సంగీతమైతే, అది చిత్రరాజం అవుతుంది. దశాబ్దాలు గడిచినా ఆ సినిమా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచి ఉంటుంది.
కళాతపస్వి కే. విశ్వనాథ్ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. భారతీయ సినిమా ఒక జీనియస్ను కోల్పోయిందని చెప్పారు.