ములుగు : జిల్లాలోని మంగపేట మండలం నరసింహ సాగర్ గ్రామ పరిధి శనగ కుంట ప్రాంతంలో గురువారం రాత్రి సంభవించిన అగ్ని ప్రమాద సంఘటన స్థలాన్ని జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య సందర్శించారు. బాధితుల కోసం ప్రత్యామ్న�
ములుగు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈదురుగాలులకు మంటలు వ్యాపించి 40 ఇళ్లు దగ్ధమయ్యాయి. ఈ సంఘటన మంగపేట మండలం నరసింహసాగర్ గ్రామపంచాయతీ పరిధిలోని శనగ కుంటలో గురువారం సాయంత్రం జరిగింది.