మేళ్లచెర్వులో శంభులింగేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయం ఎదుట రథాంగ పూజ, రథాంగ హోమం, బలిహరణ పూజలను అర్చకులు రాధాకృష్ణమూర్తి, విష్ణువర్ధన్ �
మండల కేంద్రంలోని స్వయంభూ శంభులింగేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8 నుంచి 12 వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. జాతరకు భక్తులు వేలాదిగా తరలిరానున్నారు.