‘జయమ్మ పంచాయితీ’ చిత్రం ద్వారా నాయకానాయికలుగా అరంగేట్రం చేస్తున్నారు యువజంట దినేష్కుమార్, షాలిని. ప్రముఖ వ్యాఖ్యాత సుమ ప్రధాన పాత్రలో విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 6న ప్రేక్షకు�
మాధవన్ నటించిన సఖి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పరిచయమైంది కోలీవుడ్ నటి షాలిని. ఈ చిత్రంలో షాలిని పోషించిన రోల్ తెలుగు, తమిళ ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.