ఇండియాలో కపూర్ కుటుంబం తర్వాత కేవలం అల్లు కుటుంబంలో మాత్రమే నాలుగు జనరేషన్స్ నటులు ఉన్నారు. చాలా చిన్న వయసులోనే అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ సినిమాల్లోకి వచ్చేస్తుంది.
పద్మశ్రీ అల్లు రామలింగయ్య నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారాడు. ఆయన సినిమాలకు దేశ వ్యాప్తంగా ఆదరణ నెలకొంది. ప్రస్తుతం పుష్ప అన�
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఇంట్లో హష్ అనే పెంపుడు కుక్క ఉన్న సంగతి తెలిసిందే. ఈ పెంపుడు కుక్క తనకు బిడ్డలాంటిదని సమంత పలుమార్లు చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. హష్ని ఎంతగానో ప్రేమించే సమం�
భారీ సెట్స్ వేసి అత్యధ్భుతమైన సినిమాలు తెరకెక్కించే దర్శకులలో గుణశేఖర్ ఒకరు. ఇప్పుడు ఆయన తన కూతురు నీలిమ గుణతో కలిసి అద్భుతాన్ని సృష్టించేందుకు సిద్ధమయ్యారు. దిల్ రాజు కూడా ఇందులో భాగం �
టాలీవుడ్లో వారసుల హవా నడుస్తూనే ఉంది.పాత తరం నటీనటుల వారసులు ఇప్పుడు హీరోలుగా ఇండస్ట్రీలో రాణిస్తుండగా, ఇప్పుడు వారి పిల్లలు కూడా సిల్వర్ స్క్రీన్పై సందడి చేస్తున్నారు. త్వరలో యంగ్ టైగ
మొన్నటి వరకు బాలీవుడ్లో కరోనా కలకలం సృష్టించగా, ఇప్పుడు టాలీవుడ్పైన పంజా విసురుతుంది. రాను రాను కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ పోతుంది. ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి అల్లు అరవింద�
సమంత కథానాయికగా గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా శాకుంతలం. డీఆర్పీ- గుణ టీమ్ వర్క్స్ పతాకాలపై దిల్ రాజు సమర్పణలో వస్తున్న ఈ చిత్ర నిర్మాణం సోమవారం హైదరాబాద్లో ప్రారంభమైంది.
సమంత, దేవ్ మోహన్ ప్రధాన పాత్రలలో గుణశేఖర్ తెరకెక్కిస్తున్న పీరియాడికల్ మూవీ శాకుంతలం. మార్చి నెలలో మొదలు కానున్న ఈ చిత్ర షూటింగ్ వచ్చే ఏడాది ముగియనుంది. సమ్మర్ వరకు చిత్రాన్ని రిలీజ�
‘సినీ ప్రయాణంలో ఇప్పటివరకు యాభై సినిమాలు చేశా. యాక్షన్, రొమాంటిక్, థ్రిల్లర్ అన్ని జోనర్లలో విభిన్నమైన పాత్రలు చేశా. కానీ పౌరాణిక సినిమా చేయలేకపోయాననే వెలితి తొలినాళ్ల నుంచి ఉంది. ఆ కల ఈ సినిమాతో తీర�
చాలా రోజులుగా వార్తల్లోనే ఉన్న గుణశేఖర్ శాకుంతలం సినిమా ఇన్నాళ్లకు పట్టాలెక్కింది. ఈ సినిమాలో సమంత అక్కినేని టైటిల్ రోల్ చేస్తుంది. ఇది కేవలం ఒక సినిమా కాదు అపురూప ప్రేమకథకు దృశ్య రూపం అంటున్నాడు గుణశేఖ