జమ్మూ కశ్మీరులోని షక్స్గామ్ వ్యాలీ ప్రాంతం తమ భూభాగమేనంటూ చైనా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా(సీపీసీ) ప్రతినిధి బృందం సోమవారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని సంద�
జమ్ము కశ్మీరులోని షక్స్గామ్ లోయ ప్రాంతాన్ని తన భూభాగంగా ప్రకటించుకున్న చైనా.. చైనా-పాకిస్థాన్ ఆర్థిక కారిడార్(సీపీఈసీ) ద్వారా పాకిస్థాన్కు ఆ ప్రాంతం మీదుగా రోడ్డు నిర్మాణాన్ని చేపట్టింది.