మాయమాటలతో ఓ బాలికపై లైంగిక దాడి చేసి పెండ్లి చేయాలని బెదిరింపులకు పాల్పడ్డ్డ నిందితుడికి న్యాయస్థానం 20 ఏండ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.ఐదు వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చించిందని సైదాబాద్ ఇన్స్�
నడిగడ్డలో రోజురోజుకూ యువత పెడదారిపడుతున్నది. మాదక ద్రవ్యాల మత్తుకు అలవాటుపడడమే ఇందుకు కారణమని తెలుస్తున్నది. తెలిసీతెలియని వయస్సులో వారు ఏం చేస్తున్నారో వారికే తెలియని పరిస్థితి. కానీ వారు చేస్తున్న ప
ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను బెదిరించి.. నిర్బంధించి..లైంగికదాడికి పాల్పడ్డాడు ఓ యువకుడు. బేగంపేట పోలీసుల కథనం ప్రకారం.. బేగంపేటలో నివాసముండే వ్యక్తి ఆదివారం విధుల కోసం బయటకు వెళ్లాడు. ఇంట్లో కూతురు ఒంటరిగ
అభం శుభం తెలియని చిన్నారిపై లైంగికదాడి జరిగిన ఘటన దౌల్తాబాద్ మండలంలో చోటు చేసుకుంది. దౌల్తాబాద్ పోలీసుల వివరాల ప్రకారం దౌల్తాబాద్ మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన బాలుడు (16) ఇంటి ముందు ఉండే చిన్నారి
మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(13)పై లైంగికదాడి కేసులో ఓ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని 14రోజుల జ్యుడీషియల్ రిమాండ్కు తరలించినట్లు ఎస్సై హరిబాబు తెలిపారు.