జలమండలి అధికారుల నుంచి అనుమతి లేకుండా అక్రమంగా నల్లా కనెక్షన్ తీసుకున్న ఏడుగురిపై క్రిమినల్ కేసు నమోదైంది. జలమండలి ఓ అండ్ ఎం డివిజన్ నంబర్-18లోని శంషాబాద్ సెక్షన్ పరిధిలో ఉన్న కుమ్మరి బస్తీ, యాదవ్�
జలమండలి ప్రాజెక్టు అధికారుల నిర్లక్ష్యం.. సివరేజీ పనులు చేపడుతున్న ఏజెన్సీ ధన దాహానికి ముగ్గురు అయాయక కూలీలు ప్రాణాలు వదిలారు. అసలే సీవర్ (మురుగునీటి పైపులైన్) పనులు..ఆపై కార్మికులతో పనిచేయించే సమయంలో �