Boinapally Vinod Kumar | ముంచుకొస్తున్న ఎలినినో ప్రభావంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్కు చీమకుట్టినట్లయినే లేదని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ఆరోపించారు.
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని టేకిడి రాంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కొజ్జాన్గూడ గిరిజన గ్రామంలో 15 బోర్లు అడుగంటిపోయాయి. దీంతో భగీరథ నీరు అందక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.